ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెందుర్తి మండలంలోని పులగలవానిపాలెం, మర్రిచెట్టు కాలనీ ప్రాంతాల్లో కరోనా లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన నిరుపేదలకు ఈరోజు పర్యాటక శాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి నిత్యావసర సరుకులు, శానిటైజర్లను పంపిణీ చేయడం జరిగింది.