విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.వైజాగ్ నగరంతో పాటు, ఉత్తరాంధ్ర లోని వివిధ జిల్లాల ప్రజల నుండి 200 పైగా ఫిర్యాదులు, వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరిగింది.