గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని మిద్దె సెంటర్ లో ఈనెల 31న నిర్వహించ తలపెట్టిన..

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని మిద్దె సెంటర్ లో ఈనెల 31న నిర్వహించ తలపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలిస్తున్న దృశ్యాలు.