ప్రగతి భారత్ ట్రస్ట్ ద్వారా ఈరోజు శ్రీకాకుళం జిల్లా…

ప్రగతి భారత్ ట్రస్ట్ ద్వారా ఈరోజు  శ్రీకాకుళం జిల్లా...

ప్రగతి భారత్ ట్రస్ట్ ద్వారా ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళ్లిలో వందలాది గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, శానిటైజరీ కిట్స్ అందించడం జరిగింది.