సహచర ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ మార్గాని భరత్లతో కలిసి ఈ రోజు ఢిల్లీలో…

సహచర ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ మార్గాని భరత్లతో కలిసి ఈ రోజు ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాని కలవడం జరిగింది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటిషన్ను మరిన్ని ఆధారాలతో స్పీకర్ గారికి అందజేయడం జరిగింది.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024