ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో…

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో...

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు జాతీయ రహదారి ప్రాజెక్ట్‌లపై గంటకుపైగా చర్చించారు.