పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై నాతోపాటు…

పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై నాతోపాటు...

పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై నాతోపాటు వైఎస్సార్ సీపీ ఎంపీలు అందరం ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది