పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రవచనకారులు, సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు, నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్ సాహెబ్ గారి మనవడిని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆత్మీయంగా సత్కరించడం జరిగింది.

పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రవచనకారులు, సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు, నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్ సాహెబ్ గారి మనవడిని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆత్మీయంగా సత్కరించడం జరిగింది.

పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రవచనకారులు, సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు, నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్ సాహెబ్ గారి మనవడిని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆత్మీయంగా సత్కరించడం జరిగింది. వీరిని సన్మానించడం నా అదృష్టం.