చేనేత ఉత్పత్తులపై 12%కి పెంచిన జీఎస్టీని తిరిగి 5%కి తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కోరడం జరిగింది.
చేనేత ఉత్పత్తులపై 12%కి పెంచిన జీఎస్టీని తిరిగి 5%కి తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కోరడం జరిగింది. ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిలతో కలిసి ఈరోజు ఢిల్లీలో ఆర్థిక మంత్రికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024