విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో…

విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో...

విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలంతా పాల్గొని మా పార్టీ తరఫున వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించాం. ఉక్కు పరిరక్షణ కోసం జరిగే ఏ పోరాటంలోనైనా వారితో కలిసి పాల్గొంటామని హామీ ఇవ్వడం జరిగింది.