వైఎస్సార్ సీపీ ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, విధానాలపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని 201/C వీపీ హౌస్ లో వైఎస్సార్ సీపీ రీసెర్చ్ సెంటర్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది.

వైఎస్సార్ సీపీ ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, విధానాలపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని 201/C వీపీ హౌస్ లో వైఎస్సార్ సీపీ రీసెర్చ్ సెంటర్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.