ఢిల్లీ పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ గారిని కలిసి…

ఢిల్లీ పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ గారిని కలిసి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బియ్యం పంపిణీపై కేంద్రం పరిమితి కారణంగా ఏపీకి తీవ్ర నష్టం కలుగుతోందని వివరించారు.
Recommended Posts
CASINO MUNKEBJERG
28/10/2024