భీమిలి మండలం తిమ్మాపురం లో కురసాల సురేష్ బాబు జ్ఞాపకార్ధం…

భీమిలి మండలం తిమ్మాపురం లో కురసాల సురేష్ బాబు జ్ఞాపకార్ధం...

భీమిలి మండలం తిమ్మాపురం లో కురసాల సురేష్ బాబు జ్ఞాపకార్ధం శ్రీ పవన్ ఆక్వాగ్రూప్ ఆధ్వర్యాన ఈరోజు సుమారు వేయి మంది పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ కన్నబాబు, శ్రీ శ్రీనివాస రావు,వీఆర్డిఏ ఛైర్మన్ శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీ గుడివాడ అమర్‌నాథ్, శ్రీ వంశీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.