అనకాపల్లిలో ఈరోజు జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు…

అనకాపల్లిలో ఈరోజు జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు...

అనకాపల్లిలో ఈరోజు జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎం. శ్రీనివాస రావు, ఎమ్మెల్యే అమర్ నాధ్, ఎంపీలు డాక్టర్ సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తదితరలు పాల్గొన్నారు.