విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ వారు

విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ వారు, నగరంలోని హోమ్ గార్డులకు నిత్యావసర సరుకులను సి.ఎమ్.ఆర్ కల్యాణ మండపములో ఎమ్.పి శ్రీ విజయ సాయి రెడ్డి గారు మరియు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఆర్.కే.మీనా గారి సమక్షంలో పంపిణీ చేయడం జరిగినది.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024