జీవీఎంసీ 15వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి అప్పరి శ్రీవిద్య గారి భర్త శ్రీ వెంకట గిరిబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి చిత్రాలు.

జీవీఎంసీ 15వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి అప్పరి శ్రీవిద్య గారి భర్త శ్రీ వెంకట గిరిబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి చిత్రాలు.

జీవీఎంసీ 15వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి అప్పరి శ్రీవిద్య గారి భర్త శ్రీ వెంకట గిరిబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమంలో నాతోపాటు మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీలు సత్యనారాయణ, గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.