గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేలాది మంది ఉద్యోగార్థులు, పార్టీ నాయకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన గావించి వైఎస్సార్ గారికి స్మృత్యంజలి ఘటించడం జరిగింది.