గుంటూరు జాబ్ మేళా తొలిరోజు విజయవంతం

గుంటూరు వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో తొలి రోజు విజయవంతంగా సాగింది. 31 వేల మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. 7,473 మంది ఉద్యోగాలు సాధించారు. అత్యధిక వార్షిక జీతం రూ.11.5 లక్షలు.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024