ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.