Activities


విశాఖపట్నం 89వ వార్డు దుర్గానగర్ కాలనీలో రోడ్డు, ప్రవేశ ద్వారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరి వెంకటకుమారి గార్లతో కలిసి నిన్న ప్రారంభించడం జరిగింది.

విశాఖపట్నం 89వ వార్డు దుర్గానగర్ కాలనీలో రోడ్డు, ప్రవేశ ద్వారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరి వెంకటకుమారి గార్లతో కలిసి నిన్న ప్రారంభించడం జరిగింది.

విశాఖపట్నం 89వ వార్డు దుర్గానగర్ కాలనీలో రోడ్డు, ప్రవేశ ద్వారాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరి వెంకటకుమారి గార్లతో కలిసి...

Continue Reading

జీవీఎంసీ 15వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి అప్పరి శ్రీవిద్య గారి భర్త శ్రీ వెంకట గిరిబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి చిత్రాలు.

జీవీఎంసీ 15వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి అప్పరి శ్రీవిద్య గారి భర్త శ్రీ వెంకట గిరిబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి చిత్రాలు.

జీవీఎంసీ 15వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి అప్పరి శ్రీవిద్య గారి భర్త శ్రీ వెంకట గిరిబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు....

Continue Reading

కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్ గారితో ఈరోజు ఢిల్లీలో భేటీ కావడం జరిగింది.

కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్ గారితో ఈరోజు ఢిల్లీలో భేటీ కావడం జరిగింది.

కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్ గారితో ఈరోజు ఢిల్లీలో భేటీ కావడం జరిగింది. కృష్ణా జలాల వివాదాన్ని ఆయనకు...

Continue Reading

సహచర ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ మార్గాని భరత్‌లతో కలిసి ఈ రోజు ఢిల్లీలో...

సహచర ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ మార్గాని భరత్‌లతో కలిసి ఈ రోజు ఢిల్లీలో…

సహచర ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ మార్గాని భరత్‌లతో కలిసి ఈ రోజు ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ శ్రీ...

Continue Reading

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతిని ఈరోజు...

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతిని ఈరోజు…

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతిని ఈరోజు ఢిల్లీలోని బాల్ సహయోగ్‌లో అనాధ బాలలు, మహిళల సమక్షంలో...

Continue Reading

విశాఖలోని 53, 49 వార్డుల్లో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి...

విశాఖలోని 53, 49 వార్డుల్లో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి…

విశాఖలోని 53, 49 వార్డుల్లో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ...

Continue Reading

మద్దెలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈరోజు నగరంలోని సుమారు 22 వేల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు ఆనందయ్య కోవిడ్ నివారణ మందు పంపిణీ చేయడం జరిగింది.

మద్దెలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈరోజు నగరంలోని సుమారు 22 వేల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు ఆనందయ్య కోవిడ్ నివారణ మందు పంపిణీ చేయడం జరిగింది.

మద్దెలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈరోజు నగరంలోని సుమారు 22 వేల మంది ఫ్రంట్ లైన్ వారియర్లకు ఆనందయ్య కోవిడ్ నివారణ...

Continue Reading

జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఈరోజు జీవీఎంసీ హాల్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది

జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఈరోజు జీవీఎంసీ హాల్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది

జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఈరోజు జీవీఎంసీ హాల్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో...

Continue Reading

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. దేవాదాయ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ...

Continue Reading