విశాఖపట్నంలో నవంబర్ నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ 25వ సమావేశానికి ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉంది.
విశాఖపట్నంలో నవంబర్ నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక ఐసీఐడీ 25వ సమావేశానికి ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉంది. 50కిపైగా దేశాలకు చెందిన సుమారు...
Continue Readingపద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రవచనకారులు, సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు, నాదస్వర విద్వాంసులు దివంగత షేక్ హసన్ సాహెబ్ గారి మనవడిని ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆత్మీయంగా సత్కరించడం జరిగింది.
పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న ప్రవచనకారులు, సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు, వైద్య నిపుణులు డాక్టర్ సుంకర ఆదినారాయణ గారు, నాదస్వర...
Continue ReadingHad an in-depth discussion with Railway Minister Shri Ashwini Vaishnaw on the pending railway issues of the state.
Had an in-depth discussion with Railway Minister Shri Ashwini Vaishnaw on the pending railway issues of...
Continue Readingలాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకం.
లాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకం. ఈ విషయంలో...
Continue Readingతాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న సాయంత్రం అనేక మంది పార్టీ శ్రేణులు, యువ నాయకులను కలుసుకోవడం సంతోషంగా ఉంది.
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న సాయంత్రం అనేక మంది పార్టీ శ్రేణులు, యువ నాయకులను కలుసుకోవడం సంతోషంగా ఉంది....
Continue Readingతాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి అత్యధికంగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యాలయం లోపల, వెలుపల కలుసుకుని రోజంతా వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి అత్యధికంగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యాలయం లోపల, వెలుపల కలుసుకుని రోజంతా వారి...
Continue Readingతాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ (మాదిగ) నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ (మాదిగ) నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఎస్సీల సంక్షేమం కోసం...
Continue Readingవైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కమిటీ అధ్యక్షుడు డా.పొన్నూరు గౌతమ్ రెడ్డి గారిని పార్టీ కేంద్రకార్యాలయంలో కలిసి మాట్లాడటం జరిగింది.
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కమిటీ అధ్యక్షుడు డా.పొన్నూరు గౌతమ్ రెడ్డి గారిని పార్టీ కేంద్రకార్యాలయంలో కలిసి మాట్లాడటం జరిగింది. అలాగే అంగన్వాడీ...
Continue Readingవైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి గారితో పార్టీ బలోపేతం విషయమై ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించడం జరిగింది.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి గారితో పార్టీ బలోపేతం విషయమై ఈరోజు పార్టీ కేంద్ర...
Continue Readingవైఎస్సార్ సీపీ రైతువిభాగం అధ్యక్షుడు శ్రీ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, ఇతర రైతు నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సుదీర్ఘ సమావేశం జరిగింది.
వైఎస్సార్ సీపీ రైతువిభాగం అధ్యక్షుడు శ్రీ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, ఇతర రైతు నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు...
Continue Reading