గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగిన వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగిన వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులందరికీ...
Continue ReadingAttended the meeting of the leaders of all political parties with Hon’ble Chairman Shri Jagdeep Dhankhar Ji today
Attended the meeting of the leaders of all political parties with Hon’ble Chairman Shri Jagdeep Dhankhar...
Continue Readingరాజ్యసభ సభ్యుడిగా మరోమారు ప్రతిపాదించబడిన సందర్భంగా పలువురు పార్టీ నేతలు నన్ను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజ్యసభ సభ్యుడిగా మరోమారు ప్రతిపాదించబడిన సందర్భంగా పలువురు పార్టీ నేతలు నన్ను కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది....
Continue Readingరాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మధ్యాహ్నం ఆయన నివాసంలో ఆత్మీయంగా కలుసుకోవడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు మధ్యాహ్నం ఆయన నివాసంలో ఆత్మీయంగా...
Continue ReadingIn thadepalli ysrcp central office
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్రకార్యాలయంలో నిన్న పార్టీ అనుబంధ విభాగాలు- సంస్థాగత నిర్మాణంపై సమీక్షించడం జరిగింది. అలాగే ఈరోజు పలువురు నాయకులు...
Continue Readingసామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో పాల్గొంటున్న మంత్రులకు ఈరోజు గుంటూరు నాగార్జున యూనివర్సటీలో ఏర్పాటు చేసిన లంచ్ లో సోదరుడు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డితో మాటామంతీ.
సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో పాల్గొంటున్న మంత్రులకు ఈరోజు గుంటూరు నాగార్జున యూనివర్సటీలో ఏర్పాటు చేసిన లంచ్ లో సోదరుడు శ్రీ...
Continue Readingగుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగబోయే వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు 97 వేల మందికి పైగా అభ్యర్ధులు నమోదు చేసుకున్నారు.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగబోయే వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు 97 వేల మందికి పైగా...
Continue Readingరాష్ట్రంలో ప్రజా పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా విజయవాడ నోవాటెల్ నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది.
రాష్ట్రంలో ప్రజా పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా విజయవాడ నోవాటెల్ నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ...
Continue Readingగుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో 800 మందికి పైగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో 800 మందికి పైగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు....
Continue Readingరాష్ట్రంలో జగన్ గారి ప్రజా పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.
రాష్ట్రంలో జగన్ గారి ప్రజా పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు...
Continue Reading