ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక జీవీఎంసీ కార్యాలయంలో ఈరోజు జీవీఎంసీ జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించడం జరిగింది.

ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక జీవీఎంసీ కార్యాలయంలో ఈరోజు జీవీఎంసీ జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించడం జరిగింది.

ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక జీవీఎంసీ కార్యాలయంలో ఈరోజు జీవీఎంసీ జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధాని కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది.