స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఈరోజు మంత్రి గుడివాడ అమర్నాథ్, జీవీఎంసీ మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి, కమిషనర్ రాజాబాబు లతో కలిసి ప్రధాని సభా ఏర్పాట్లపై జీవీఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.

స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఈరోజు మంత్రి గుడివాడ అమర్నాథ్, జీవీఎంసీ మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి, కమిషనర్ రాజాబాబు లతో కలిసి ప్రధాని సభా ఏర్పాట్లపై జీవీఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.

స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఈరోజు మంత్రి గుడివాడ అమర్నాథ్, జీవీఎంసీ మేయర్ శ్రీమతి హరివెంకట కుమారి, కమిషనర్ రాజాబాబు లతో కలిసి ప్రధాని సభా ఏర్పాట్లపై జీవీఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. అనంతరం ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.