నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులు, అనాథలు, ఇతర అన్నార్థులకు నిత్యాన్నదానం ఏర్పాటు కోసం ఖాళీ భవనాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది.
నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులు, అనాథలు, ఇతర అన్నార్థులకు నిత్యాన్నదానం ఏర్పాటు కోసం ఖాళీ భవనాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు నాణ్యమైన ఆహారం అందించేలా జీవీఎంసీ అధికారులకు, హరేకృష్ణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేయడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024