గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పలు అంశాలపై ఎలా స్పందించాలో సీఎం జగన్ గారు మాకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం జరుగుతుంది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024