విశాఖపట్నం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక సీతమ్మధార కార్యాలయంలో నిర్వహించిన ‘సాయన్న ప్రజాదర్బార్’ కార్యక్రమానికి…
విశాఖపట్నం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక సీతమ్మధార కార్యాలయంలో నిర్వహించిన ‘సాయన్న ప్రజాదర్బార్’ కార్యక్రమానికి ఈరోజు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వారి నుంచి వినతులు, ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024