వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్తో…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్తో భేటీ అయింది. వాల్తేరు డివిజన్ను యధాతదంగా విశాఖ రైల్వే జోన్లో కొనసాగించాల్సిందిగా ఎంపీల బృందం చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024