భుజాన జెండా: అధినేతతో కలిసి అడుగులు

భుజాన జెండా: అధినేతతో కలిసి అడుగులు
Dec 30, 2017, 16:07 IST

సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పార్టీ నేతలు అడుగు కలిపారు. ప్రజా సంకల్ప యాత్రను 47వ రోజు వసంతపురం నుంచి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోరెడ్డివారికోట వద్ద ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు భూమన కరుణాకర్రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలు భుజాన పార్టీ జెండా పెట్టుకొని అధినేతతో కలిసి నడిచారు.
Recommended Posts
Platin Casino No Deposit Bonus
05/02/2025
Pokern – Texas Hold’em Regeln
03/10/2024