With media on 18 July 2021 in delhi

With media on 18 July 2021 in delhi

ఢిల్లీలో ఈరోజు జరిగిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొని ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అవలంభిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, పక్షపాత ధోరణిని ఎత్తిచూపడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.