అతివేగం కలిగించే అనర్ధాలపై యువతలో అవగాహనను పెంపొందించేందుకు…

అతివేగం కలిగించే అనర్ధాలపై యువతలో అవగాహనను పెంపొందించేందుకు...

మితిమీరిన వేగం వలన సంభవించే రోడ్డు ప్రమాదాల్లో యువత అకాల మృత్యువు బారిన పడుతున్న దుర్ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అతివేగం కలిగించే అనర్ధాలపై యువతలో అవగాహనను పెంపొందించేందుకు విశాఖ బీచ్‌ రోడ్డులో నిన్న నిర్వహించిన బైక్‌ ర్యాలీ అనంతరం మీడియాతో మాటా మంతీ..