నెల్లూరు సిటీ, 51వ డివిజన్ లోని కపాడిపాలెంలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ కుమారి కాయల సాహిత్య, డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ కాయల సురేష్, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు సిటీ, 51వ డివిజన్ లోని కపాడిపాలెంలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ కుమారి కాయల సాహిత్య, డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ కాయల సురేష్, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు సిటీ, 51వ డివిజన్ లోని కపాడిపాలెంలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ కుమారి కాయల సాహిత్య, డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ కాయల సురేష్, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపనూ పలకరిసస్తూ ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు అభివృద్ధికి రూపొందించిన మేనిఫెస్టో ప్రతులు అందిస్తూ అందులోని అంశాలను ప్రజలకు వివరించారు. సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీని ఓటుతో ఆశీర్వదించాలని, ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ ఖలీల్ అహ్మద్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో నా కుమార్తెకు తోడుగా నిలిచిన స్థానిక కార్పొరేటర్ కుమారి కాయల సాహిత్య, డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ కాయల సురేష్, పార్టీ నేతలు, కార్యకర్తలకు, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.