పద్మావతి అమ్మవారికి నాగపడగ

పద్మావతి అమ్మవారికి నాగపడగ
Jan 23, 2018, 01:26 IST

తిరుపతి రూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర చిత్తూరు జిల్లాలో జయప్రదంగా పూర్తయినందున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ.7లక్షల విలువైన బంగారు నాగపడగను, పట్టువస్త్రాలను సమర్పించారు. సోమవారం అమ్మవారికి పూజలు చేసిన అనంతరం ఆలయాధికారులకు వాటిని అందజేశారు.
Recommended Posts
Platin Casino No Deposit Bonus
05/02/2025
Pokern – Texas Hold’em Regeln
03/10/2024