Photo Gallery


ఓటు వేసే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకూ, ప్రజలకూ మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయడంతోపాటు..

కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయడంతోపాటు..

కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేయడంతోపాటు మామిడి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాల...

Continue Reading

ఏసు ప్రభువు చల్లని కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు నగరంలోని సుబేదార్ పేటలోని లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో..

ఏసు ప్రభువు చల్లని కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు నగరంలోని సుబేదార్ పేటలోని లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో..

ఏసు ప్రభువు చల్లని కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు నగరంలోని సుబేదార్ పేటలోని లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో...

Continue Reading

నెల్లూరు సిటీ 53, 16వ డివిజన్లలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, సతీమణి శ్రీమతి సునంద ఆయా డివిజన్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్, పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులతో కాలేజి కేంపస్‌లో ఈరోజు పరిచయ కార్యక్రమం జరిగింది.

తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులతో కాలేజి కేంపస్‌లో ఈరోజు పరిచయ కార్యక్రమం జరిగింది.

తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులతో కాలేజి కేంపస్‌లో ఈరోజు పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా...

Continue Reading

నెల్లూరు సిటీ, 39వ డివిజన్లో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి, స్థానిక డివిజన్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మాణిక్యాల సునీల్, రాష్ట్ర జంగం కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి వావిలేటి ప్రసన్న, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలి. ఓటువేసే ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ..

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలి. ఓటువేసే ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ..

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు తప్పని సరిగా వినియోగించుకోవాలి. ఓటువేసే ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ...

Continue Reading

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు, రేబాల గ్రామాలలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు, రేబాల గ్రామాలలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు, రేబాల గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకూమార్...

Continue Reading

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి మండలం సర్వాయిపాలెం, ఆనెమడుగు గ్రామాలలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి మండలం సర్వాయిపాలెం, ఆనెమడుగు గ్రామాలలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కావలి మండలం సర్వాయిపాలెం, ఆనెమడుగు గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్...

Continue Reading

గత 5 ఏళ్ళ జగన్ గారి పాలనలో గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు చేరాయనేది ఎన్నికల ప్రచారంలో స్పష్టమవుతోంది.

గత 5 ఏళ్ళ జగన్ గారి పాలనలో గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు చేరాయనేది ఎన్నికల ప్రచారంలో స్పష్టమవుతోంది.

గత 5 ఏళ్ళ జగన్ గారి పాలనలో గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు చేరాయనేది ఎన్నికల ప్రచారంలో స్పష్టమవుతోంది. నేడు కావలి నియోజకవర్గం...

Continue Reading